దివ్యదర్శనం టోకెన్ల జారీకి.. భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాట్లు 495j65
mkjhyztxabt
దివ్యదర్శన టోకెన్ల జారీకి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. 1i486l

అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన దివ్యదర్శనం ఫ్లెక్సీ
తిరుపతి, ఈనాడు: దివ్యదర్శన టోకెన్ల జారీకి అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఉద్దేశించిన ఈ టోకెన్లను ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి భూదేవి కాంప్లెక్స్లో జారీ చేయనున్నారు. భక్తులు గతంలో మొదటి మెట్టు సమీపంలో టోకెన్లు తీసుకొని 1,200వ మెట్టు వద్ద స్కాన్ చేసుకునేవారు. ఈ ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను గమనించిన అధికారులు దివ్యదర్శన టోకెన్ల జారీకి శ్రీనివాసమంగాపురం వద్ద శాశ్వత కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటివరకు భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు అందించనున్నారు. ఇక్కడ మొత్తం 10 కౌంటర్లు ఉండగా 4 దివ్యదర్శనం, 6 సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. ముందుగా బాలాజీ బస్టాండ్ ఆవరణలోని షెడ్లలోకి భక్తులను అనుమతించి క్యూలైన్లలోకి వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు.
భూదేవి కాంప్లెక్స్లోని ప్రత్యేక కౌంటర్లు
Trending 3p2h1
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని 49511
-
నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయం 6z4qp
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేక కార్యాలయంతో పాటు.. అధికారులు, నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
నా ఆరోగ్యంపై అసత్య ప్రచారం నమ్మవద్దు: ముద్రగడ 1d5o2g
‘నేను క్యాన్సర్తో బాధపడుతున్నానని, నా చిన్న కుమారుడు, ఆయన మామగారు కలిసి వైద్యం చేయించకుండా ఇంట్లో బంధించారని కొందరు ప్రచారం చేయడం బాధ కలిగించింది’ అని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. -
అంతరిక్షంలో మనిషికి ప్రత్యామ్నాయం లేదు 4g2p5s
శోధన దిశగా వేసిన అడుగులు మానవుడిని రాకెట్ రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించేలా చేశాయి. విశ్వంలోని నిగూఢ అంశాలను గుప్పిటపట్టే స్థాయికి మేధ వికసించింది. -
డీడీవో వ్యవస్థ మరింత బలోపేతం! 3z2l6c
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం డివిజన్ అభివృద్ధి అధికారి (డీడీవో) ఆధ్వర్యంలోని వ్యవస్థను బలోపేతం చేయనుంది. -
రక్షణ పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు 6n2j4n
కేంద్రప్రభుత్వం యోచిస్తున్న సుదూర లక్ష్య సాధన దిశగా రక్షణ పరిశ్రమల యాజమాన్యాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించింది. -
అరకొర ‘ఉపాధి’ నిధులతో పెండింగ్ బిల్లులు చెల్లించేదెలా? 1k4i5q
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ కింద చేసిన పనులకు కేంద్రం విడుదల చేసిన రూ.960 కోట్లు.. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సరిపోని కారణంగా అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. -
ఈ-వాహనాలతో చెత్త సేకరించాలనే యోచనలో ప్రభుత్వం 2s1h20
పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త సేకరణకు పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసేందుకు పురపాలక శాఖ, స్వచ్ఛాంధ్ర సంస్థ అధికారుల బృందం లఖ్నవూలో మంగళవారం నుంచి మూడురోజుల పాటు అధ్యయనం చేయనుంది. -
అడిలైడ్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు 3v181f
ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో తెదేపా ఎన్నారై విభాగం, స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు, చంద్రబాబు 75 ఏళ్ల వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. -
నకిలీ పత్రాలతో భూకబ్జాకు జోగి రమేశ్ అనుచరుల యత్నం 6q216x
నకిలీ ధ్రువపత్రాలతో మాజీ మంత్రి జోగి రమేశ్ అనుచరులు తన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రంగబాబు వాపోయారు. -
పోలవరం పూర్తవుతుందనే అక్కసుతోనే అవినీతి పత్రికలో విషపురాతలు 46w42
ఐదేళ్ల వైకాపా పాలనలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనుల పురోగతిని 20 శాతం వెనక్కి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డి విధ్వంసం సృష్టించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. -
కృత్రిమ మేధ ఆధారితంగా యోగా యాప్ 6h2d2f
కర్నూలులోని ట్రిపుల్ ఐటీ డీఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్) విద్యార్థులు, ఆచార్యులు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే యోగా యాప్ను అభివృద్ధి చేశారు. -
అరుదైన సందర్భాల్లోనే శిక్ష నిలిపివేత 2y4o29
క్రిమినల్ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
అధికారులకు విశాఖ యోగా కార్యక్రమం బాధ్యతలు 26w67
విశాఖలో ఈ నెల 21న 5లక్షల మందితో నిర్వహించదలచిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. -
శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన జ్యేష్ఠాభిషేకం 5l284w
శ్రీవారి ఆలయంలో ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో రుత్వికులు శాంతిహోమం చేపట్టారు. -
అరుదైన సందర్భాల్లోనే శిక్ష నిలిపివేత 2y4o29
క్రిమినల్ కేసుల్లో దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ప్రణాళిక సిద్ధం 5o4h3o
ఖరీఫ్ సీజన్లో వరి విత్తనాలతో పాటు ఎరువుల కొరత లేకుండా రైతులకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. -
అపురూపాలు ఇలా... ఆరుబయట ఏల? 6p3z2e
గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియంలో అపురూప శిల్ప సంపద ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. క్రీస్తు శకం రెండో శతాబ్దం నాటి శిల్పాలు రంగు మారిపోతున్నాయి. మరికొన్ని పగుళ్లువారాయి. -
సీఎం చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో ప్రత్యేక కెమెరాలు 294n4r
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోకలు సాగించే సందర్భాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని వీలైనంత తగ్గించేందుకు ‘వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్’ అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు. -
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పిటిషన్పై గడువులోగా తేల్చేస్తాం 68q2z
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తామని సోమవారం తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. -
ఆర్జేసీగా సింహాచలం ఆలయ ఈవో బదిలీ 2i1k3d
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ వి.త్రినాథరావును బదిలీ చేసి, దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్జేసీ)-1గా నియమిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్చంద్ సోమవారం ఉత్తర్వు జారీచేశారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News) 4583n
-
సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి 1a3n3v
-
రాహుల్, ఖర్గేతో రేవంత్ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ 4d2b2g
-
అనధికారిక టెస్టుల్లో సాధికారికంగా ఆడింది ఎవరంటే? e2u2v
-
బిరుదులు వస్తుంటాయి.. మన పని మనం చేసుకుంటూ పోవాలి: బాలకృష్ణ 5qs2e
-
అమెరికాలో మెల్లగా ఇతర ప్రాంతాలకు ‘యాంటీ ఐస్’ ఆందోళనలు..! 2n71y
-
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి తగ్గిన నిధుల ప్రవాహం 6b2n5g